Anil Kumar Yadav: ఐదేళ్లు ప‌వ‌న్ జ‌గ‌న్‌ను ఏమీ పీక‌లేక‌పోయారు

Anil Kumar Yadav: 2019 ఎన్నిక‌ల త‌ర్వాత జ‌నసేన పార్టీ భార‌తీయ జ‌న‌తా పార్టీతోనే కుమ్మక్కై ఉంద‌ని.. ఈ ఐదేళ్ల‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని  (Jagan Mohan Reddy) ఏమీ పీక‌లేక‌పోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు కొత్త‌గా ఏం పీకుతాడు అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అనిత్ కుమార్ యాద‌వ్. ప‌ల్నాడులో ఏర్పాటుచేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. పిఠాపురంలో గెలిచేది లేదు కానీ ఇక్క‌డే ఉంటా ఇక్క‌డే ఇల్లు తీసుకుంటా అని ప‌వ‌న్ అంటున్నార‌ని… జ‌న‌సేన తీసుకున్న 21 సీట్ల‌లో 2 గెలుస్తారో 1 గెలుస్తారో అని తాము లెక్క‌లు వేసుకుంటుంటే.. ప‌వ‌న్ మాత్రం జ‌గ‌న్‌ను తిహార్ జైలుకు పంపుతా అంటున్నాడ‌ని.. మ‌రి ఇన్నేళ్లు భార‌తీయ జ‌న‌తా పార్టీతోనే ఉండి జ‌గ‌న్‌ను ఏం చేయ‌గ‌లిగార‌ని ప్ర‌శ్నించారు.

ALSO READ: Anil Kumar Yadav: రేయ్ ప‌ప్పూ..నువ్వు అమ్మ‌కి పుట్టుంటే…