“సిద్ధం” వల్ల వైసీపీకి తీవ్రమైన డ్యామేజ్?

Janasena: YSRCP అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) “సిద్ధం” స‌భ‌లో వ‌ల్ల పార్టీకి డ్యామేజ్ జ‌రిగింద‌ని అభిప్రాయ‌ప‌డింది జ‌న‌సేన‌. ముఖ్యంగా తటస్థులకు అసహ్యం కలిగించిన అంశాలు ఇవి అంటూ ట్వీట్ చేసింది.

> బ్యానర్ల కోసం వందల కోట్ల ఖర్చు
> లేని జనాన్ని చూపెట్టుకోవడం కోసం గ్రాఫిక్స్
> రౌడీల్లా స్లీవులు మడత పెట్టమనడం
> మద్యం సేవించి పత్రికా సోదరులను చితకబాదడం
> ప్రతిపక్ష నాయకుల బొమ్మలు పెట్టి కొట్టమనడం
> సామాన్యులకు బస్సుల కొరత సృష్టించడం

సామాన్య ప్రజలకే కాదు, వైసీపీ కార్యకర్తలు సైతం అవమాన పడే రీతిలో “సిద్ధం” క్యాంపెయిన్ ఉండడంతో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం జ‌గ‌న్ ఆఖరి రాగం మొద‌లుపెట్టాడ‌ని జ‌న‌సేన సెటైర్ వేసింది.

ALSO READ: Lok Sabha Elections: 5 అంశాలు.. అడ్డుప‌డ‌తాయా? ఆదుకుంటాయా?