BRS కార్యకర్తపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరుల హ‌త్యాయ‌త్నం

BRS కార్య‌క‌ర్త‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ (Adluri Lakshman) హ‌త్యాయ‌త్నం చేసారు. ధర్మపురి నియోజకవర్గానికి చెందిన సల్వాజీ మాధవరావు అనే BRS పార్టీ కార్యకర్తను స్థానిక పోలీసుల ద్వారా ల‌క్ష్మ‌ణ్ బెదిరించారు. మాట వినకపోవడంతో సోగాలి తిరుపతి అనే రౌడీ షీటర్ ద్వారా హత్యాయత్నం చేయడమే కాకుండా అక్రమంగా ఎస్సీ అట్రాసిటీ కేసులను బ‌నాయించారు. దాడి చేసిన సమయంలో వీడియోలు తీసిన వారిని బెదిరించి డిలీట్ చేయించారు. తీవ్ర గాయాలతో మాధ‌వ‌రావు హాస్పిట‌ల్ పాల‌య్యారు. దాంతో పోలీసులు కేసున మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.