EXCLUSIVE: సంక్రాంతి త‌ర్వాత జ‌నసేన‌లోకి

EXCLUSIVE: కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం (mudragada padmanabham) సంక్రాంతి త‌ర్వాత జ‌నసేన‌లో (janasena) చేర‌నున్నారు. ఒక‌వేళ సంక్రాంతి త‌ర్వాత పార్టీలో చేరిక కుద‌ర‌క‌పోతే జ‌న‌వ‌రి 22న అయోధ్య‌లో రామ‌య్య ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం త‌ర్వాత జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశం ఉంది. ముద్ర‌గ‌డ‌కు జ‌న‌సేన‌లో కీల‌క ప‌ద‌వి ఇవ్వాల‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (pawan kalyan), నాదెండ్ల మ‌నోహ‌ర్ (nadendla manohar) నిర్ణ‌యించారు. ఆ వివ‌రాల‌న్నీ ముద్ర‌గ‌డ పార్టీలో చేరిన త‌ర్వాత వివ‌రిస్తామ‌ని అన్నారు.