Parliament: స‌గం మంది ఎంపీలు లేకుండానే న్యాయ సంహిత బిల్లుల‌కు ఆమోదం

Parliament: ఈరోజు లోక్ స‌భ స‌మావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) కొత్త న్యాయ సంహిత బిల్లుల‌ను (new criminal laws) ప్ర‌వేశ‌పెట్టారు. స‌గం మందికి పైగా ఎంపీల‌ను స‌స్పెండ్ చేసిన నేప‌థ్యంలో వారు లేకుండా ఈ బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. న్యాయ సంహిత బిల్లుల‌కు లోక్ స‌భ ఆమోదం తెలిపింది.