Ambati Rambabu: అంబ‌టి ట్వీట్.. ప‌వ‌న్‌ని క‌న్‌ఫ్యూజ్ చేయాల‌నా?

Ambati Rambabu: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) స‌భ‌ల‌కు జ‌నాలు మంద‌గిస్తున్నార‌ని అన్నారు ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబు. ఆయ‌న స‌భ‌ల‌కు ప్ర‌జ‌లు త‌క్కువ‌గా వెళ్తున్నారంటే దాని అర్థం జ‌న‌సేన తెలుగు దేశం పార్టీ (janasena tdp alliance) పొత్తును వారు తిర‌స్క‌రిస్తున్న‌ట్లే అని తెలిపారు. ఇలా ప్ర‌జ‌లు స‌భ‌ల‌కు రావ‌డం లేదు అని చెప్తే ప‌వ‌న్ క‌న్‌ఫ్యూజ్ అయ్యి పొత్తులు విర‌మించుకుంటార‌ని అంబ‌టి అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇలాంటివి చెప్పి పొత్తు క‌ట్ అయ్యేలా చేస్తే త‌మ‌కే బెనిఫిట్ అవుతుంద‌ని అనుకుంటున్నారేమో..!