Ambati Rambabu: నేడు లోకేష్ పాద‌యాత్ర‌.. మంత్రి ఎగ‌తాళి

Ambati Rambabu: ఈరోజు నుంచి నారా లోకేష్ (nara lokesh) యువ‌గ‌ళం (yuvagalam) పాద‌యాత్ర పున ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో YSRCP మంత్రి అంబ‌టి రాంబాబు ఆయ‌న పాద‌యాత్ర ప‌ట్ల ఎగ‌తాళి చేస్తూ ట్వీట్ చేసారు. ప్రారంభమయిన “హాస్యగళం” విని, చూసి……..నవ్వుకోండి ! అని ట్వీట్ చేసారు.