Telangana Elections: కోదాడ జనసేనలో అసమ్మతి సెగలు

Telangana Elections: కోదాడలో (kodada) జనసేన (janasena) కార్య‌క‌ర్త‌ల నుంచి అసమ్మతి సెగలు మొద‌ల‌య్యాయి. రెండు వర్గాలుగా విడిపోయి జనసేన కార్యకర్తలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా కోదాడ టికెట్‌ను BJP జనసేనకు ఇచ్చింది. అభ్యర్థి సతీష్ రెడ్డిని మార్చాలంటూ ఓ వర్గం ఆందోళన.. అందుబాటులో లేని ఎన్ఆర్ఐకి టికెట్ ఎందుకిచ్చారని మ‌రో వ‌ర్గం ఆందోళన వ్య‌క్తం చేస్తున్నాయి.