Telangana Elections: గాంధీ భవన్లో ఇబ్రహీంపట్నం కార్యకర్తల ఆందోళన

గాంధీ భవన్లో ఇబ్రహీంపట్నం కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు (telangana elections). ఇబ్ర‌హీంప‌ట్నం టికెట్ దండెం రాంరెడ్డికి (dandem ramreddy) కాకుండా మల్ రెడ్డి రంగారెడ్డికి (malreddy ranga reddy) ఇచ్చారని ఆయ‌న్ను మార్చాల‌ని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి (revanth reddy) ఫ్లెక్సీ దగ్ధం చేసి ర‌చ్చ చేసారు. దాంతో గాంధీ భ‌వ‌న్ వ‌ద్ద ఉద్రిక్తత నెల‌కొంది.