Asaduddin Owaisi: మూడోసారీ సీఎం కేసీఆరే..!

న‌వంబ‌ర్ 30న జ‌రిగే తెలంగాణ‌లో జ‌రిగే అసెంబ్లీ (telangana elections) ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ గెలిచేది పార్టీనేన‌ని.. మూడోసారీ తెలంగాణ సీఎం కేసీఆరేన‌ని అన్నారు AIMIM చీఫ్ అస‌దుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) . అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తాము పోటీ చేసే ప్రతిచోటా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి కూడా పోటీ చేస్తామని తెలిపారు.