Vijaya Sai Reddy: జ‌గ‌న్ ఏపీ ప్ర‌జ‌ల కోసం మోత మోగిస్తారు

చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) అరెస్ట్‌కు నిర‌స‌న‌గా TDP కార్య‌క‌ర్త‌లు నిన్న రాత్రి మోత మోగిద్దాం అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డంపై స్పందించారు YSRCP నేత విజ‌య సాయి రెడ్డి (vijaya sai reddy). ఏపీ సీఎం జ‌గన్ (jagan) కూడా మోత మోగిస్తార‌ని కాక‌పోతే ఆయ‌న మోత ఏపీ ప్ర‌జ‌ల కోసం మోగిస్తుంటే.. TDP వారు మాత్రం అరెస్ట్ అయినందుకు మోగిస్తున్నారు. ఇద్ద‌రు నాయ‌కులకు మ‌ధ్య ఉన్న వ్యత్యాసం ఇదేన‌ని ఎద్దేవాచేసారు.