Vijaya Sai Reddy: అస్వ‌స్థ‌త‌కు గురైన ఎంపీకి స‌ప‌ర్య‌లు

పాత పార్ల‌మెంట్ (old parliament) భ‌వ‌నం వ‌ద్ద ఫోటో సెష‌న్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ ఎంపీ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అప్పుడు ఆయ‌న YSRCP ఎంపీ విజ‌య సాయి రెడ్డి (vijaya sai reddy) వెన‌కే కూర్చుని ఉండ‌టంతో వెంట‌నే ఆయ‌న అప్ర‌మ‌త్త‌మైన నీళ్లు ఇచ్చి స‌ప‌ర్య‌లు చేసారు. వెంటనే వైద్యుల‌ను పిలిపించి ప్ర‌థ‌మ చికిత్స అందేలా చూసిన‌ట్లు విజ‌య సాయి రెడ్డి ట్వీట్ చేసారు.