Sircilla: RTC బ‌స్సును ఎత్తుకుపోయాడు..!

ఓ వ్య‌క్తి ఏకంగా RTC బ‌స్సును దొంగ‌త‌నం చేసిన ఘ‌ట‌న సిరిసిల్ల (sircilla) జిల్లాలో చోటుచేసుకుంది. సారంప‌ల్లికి చెందిన ఓ వ్య‌క్తి సిద్దిపేటలో ప్రయాణికులతో రెడీగా ఉన్న బస్సును స్టార్ట్ చేసి వేములవాడకు తీసుకెళ్లిపోయాడు. అక్కడ్నుంచి మళ్లీ సిద్దిపేటకు వెళ్తుండగా.. డీజిల్ అయిపోవడంతో బస్సును మధ్యలో వదిలేశాడు. దీనిపై డిపో మేనేజర్ పోలీసులను ఆశ్రయించారు.