Sonia Gandhi: ఎజెండా చెప్తే మేమూ వ‌స్తాం..PMకి సోనియా లేఖ‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి..(narendra modi) సోనియా గాంధీ (sonia gandhi) లెట‌ర్ రాసారు. సెప్టెంబ‌ర్ నెల‌లో ఐదు రోజుల పాటు పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాలు జ‌రుగుతాయ‌ని చెప్పారే కానీ దాని ఎజెండా ఏంటో త‌మ‌కు తెలీడంలేద‌ని.. ఆ ఎజెండా ఏంటో చెప్తే తామూ సెష‌న్‌లో పాల్గొంటామ‌ని అన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో ఎలాంటి సంప్ర‌దింపులు జ‌ర‌ప‌కుండా ప్ర‌త్యేక సెష‌న్ అని అనౌన్స్ చేయ‌డం స‌బ‌బు కాద‌ని లేఖ‌లో పేర్కొన్నారు.