Chandrababu Naidu: ECని క‌ల‌వ‌నున్న చంద్ర‌బాబు

TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) ఈనెల 28న ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ఏపీలో అధికార పార్టీ YSRCP ఓట‌ర్ల‌ను తొల‌గిస్తూ పాల్ప‌డుతున్న అక్ర‌మాల గురించి ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు (election commission) ఫిర్యాదు చేయ‌నున్నారు.