Posani: ఏం మాట్లాడుతున్నారు స‌ర్.. న‌రాలు క‌ట్ అయిపోనాయ్‌

AP: భోళా శంక‌ర్ (bhola shankar) టికెట్ ధ‌ర‌లు పెంచాల‌ని నిర్మాత‌లు ఏపీ ప్ర‌భుత్వాన్ని కోర‌డంపై మండిపడ్డారు పోసాని కృష్ణ‌ముర‌ళి (posani). ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) ప్ర‌జ‌ల మంచి కోసం విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలు పెంచార‌ని, కానీ కొంద‌రు హీరోలు మాత్రం త‌మ జేబులు నింపుకోవ‌డానికి టికెట్ ధ‌ర‌లు పెంచాల‌ని అడుగుతున్నార‌ని అన్నారు. చిరంజీవి (chiranjeevi) న‌టించిన భోళా శంక‌ర్ సినిమాకు టికెట్ హైక్ (ticket hike) చేయాల‌ని నిర్మాతలు చేసిన రిక్వెస్ట్‌ను ఏపీ ప్ర‌భుత్వం నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే.