Revanth Reddy: రుణ మాఫీ విజ‌యం మాది

Hyderabad: రైతుల‌ రుణ మాఫీపై ముందు పోరాడింది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని అన్నారు TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy). ఇప్పుడున్న ప్ర‌భుత్వం (BRS) రుణ మాఫీ చేసిందంటే అది కాంగ్రెస్ (congress) విజ‌య‌మేన‌ని అంటున్నారు. తెలంగాణ రైతుల రుణ మాఫీ కోసం సీఎం KCR రూ.19 వేల కోట్ల‌ను విడుద‌ల చేయాల‌ని ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.