Mohanlal: ఇక సంస్కృతంలో వార్త‌లు..!

Kerala: ప్ర‌ముఖ మ‌ల‌యాళ న్యూస్ ఛానెల్ జ‌నం టీవీ (janam tv) ఇక నుంఇ సంస్కృతంలో (sanskrit) వార్త‌లు చ‌ద‌వ‌నుంది. ఈ విష‌యాన్ని మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ (mohanlal) ద్వారా అనౌన్స్ చేయించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ న్యూస్ ఛానెల్ కూడా అత్యంత ప్రాచీన భాష అయిన సంస్కృతంలో వార్త‌లు చ‌దివిందిలేద‌ట‌. ఆ ఘ‌ట‌న జనం టీవీదేన‌ని నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. దీనికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ (harish shankar) కూడా రీట్వీట్ చేసి సపోర్ట్ చేసారు.