Byreddy Rajasekhar Reddy: తీగ‌ల వంతెన ఎవ‌డికి కావాల‌య్యా?

Telangana:  తీగ‌ల వంతెన ఎవ‌డికి కావాల‌య్యా అంటూ కేంద్రంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు YSRCP నేత బైరెడ్డి రాజశేఖ‌ర్ రెడ్డి ( byreddy rajasekhar reddy). తెలంగాణలోని సోమశిల నుంచి ఆంధ్రలోని సిద్దేశ్వరం గుట్టల మధ్య రూ.1500 కోట్లతో తీగల వంతెన కట్టేందుకు జాతీయ రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. దీనిపై రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ మాకు కావాల్సింది బ్రిడ్జి, బ్యారేజ్ కానీ తీగల వంతెన కాదు. ఈ తీగల వంతెనను అడ్డుకుంటాం అని హెచ్చ‌రించారు. ( byreddy rajasekhar reddy)