Etela Rajender భద్రతపై KTR ఫోన్‌కాల్?

Hyderabad: హుజూరాబాద్ BJP ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (etela rajender) భద్రతపై మంత్రి KTR.. DGP అంజనీకుమార్‌తో మాట్లాడారు. ఈటెల భ‌ద్ర‌త‌పై సీనియ‌ర్ IPS అధికారితో వెరిఫై చేయించాలని సూచించిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫునే సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశించారు. కాసేపట్లో IPS అధికారి.. ఈటల ఇంటికి వెళ్లనున్నారు.