Janasena: YCP నేత‌లూ.. డైప‌ర్లు కొనుక్కోండ‌మ్మా..!

AP: YCP నేత‌లు డైప‌ర్లు కొనుక్కోవాలంటూ కిర‌ణ్ అనే జ‌న‌సేన (janasena) నేత మీడియా ముందు కామెంట్స్ చేసారు. త్వ‌ర‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) వారాహి (varahi) యాత్ర ప్రారంభించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లువురు YCP నేత‌లు వారాహి యాత్ర‌పై, ప‌వ‌న్ కళ్యాణ్‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టారు కిర‌ణ్‌. “వారాహి యాత్ర‌కు భ‌య‌ప‌డుతున్న కొంద‌రు వైసీపీ పేటీఎం కుక్క‌ల‌కు హెచ్చ‌రిక‌. ఈ నెల 14 నుంచి మీకు ఎవ్వ‌రికీ నిద్ర‌ప‌ట్ట‌దు. కాబ‌ట్టి డైపర్లు కొని పెట్టుకోండి. ఆన్‌లైన్‌లో చాలా ఆఫ‌ర్లు పెట్టారంట‌. ఎందుకంటే YCP మంత్రులు అంబ‌టి రాంబాబు, గుడివాడ అమ‌ర్నాథ్‌, కొడాలి నాని, పేర్ని నాని వంటి పేటీఎం కుక్క‌ల‌కు ఈ డైపర్లు అవ‌స‌రం అవుతాయి. లేదంటే మీరే పోటీ ప‌డి కొనాల్సి వ‌స్తుంది. నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతారు. ఇంకోసారి జ‌నసేన‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వారాహిపై కామెంట్స్ చేస్తే మేమే డైప‌ర్లు కొని మీ ఇంటికి పంపాల్సి వస్తుంది” అంటూ తీవ్ర కామెంట్స్ చేసారు.