Chandrababu Naidu: ఓట్ల దొంగ‌లున్నారు.. అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Chandrababu Naidu: రాష్ట్రంలో YSRCP ఓట్ల దొంగలు పడ్డారని అందరూ అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకుందామని ‌TDP అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. పత్తికొండలో ‘రా కదలిరా’ సభలో చంద్ర‌బాబు ప్రసంగించారు. TDP-జనసేన (janasena) గెలుపు ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.